సింహాద్రి NTPC లో సాంకేతిక లోపం

అనకాపల్లి జిల్లా సింహాద్రి NTPC లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యూబ్ కు రంధ్రం పడటంతో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు చెపుతున్నారు.

Read more