సింహాద్రి NTPC లో సాంకేతిక లోపం
అనకాపల్లి జిల్లా సింహాద్రి NTPC లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యూబ్ కు రంధ్రం పడటంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు చెపుతున్నారు.
Read moreNational Daily Telugu Newspaper
అనకాపల్లి జిల్లా సింహాద్రి NTPC లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యూబ్ కు రంధ్రం పడటంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు చెపుతున్నారు.
Read more