కాకినాడ జిల్లాలో ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం : ఏడుగురు మృతి

కాకినాడ జిల్లా పెద్దాపురం (మం) జీరాగంపేటలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరుగగా..ఈ ప్రమాదం లో ఏకంగా ఏడుగురు మృతి చెందారు.

Read more