చంద్రుని దక్షిణ ధ్రువం నుండి ఉష్ణోగ్రతను నమోదు చేసి పంపిన విక్రమ్ ల్యాండర్

శివశక్తి పాయింట్ లో ఉపరితలంపై 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు బెంగళూరుః జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ తాజాగా సైంటిఫిక్ డాటాను పంపించింది.

Read more