రేపు మేధా సర్వోగ్రూప్ రైల్వేకోచ్ పరిశ్రమను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు (జూన్ 22) హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. శంకర్ పల్లి మండలం కొండకల్ లో మేధా సర్వోగ్రూప్ రైల్వేకోచ్ పరిశ్రమను ప్రారంభించనున్నారు.
Read more