పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కోటి జరిమానా..పదేళ్ల జైలు శిక్ష.. లోక్‌సభలో బిల్లు

న్యూఢిల్లీః పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. అక్రమాలకు పాల్పడుతూ దొరికితే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడంతోపాటు కోటి రూపాయల జరిమానా విధించాలని

Read more