బోల్తాపడిన ప్రైవేటు బస్సు..22 మందికి గాయాలు

ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు అమరావతిః చిత్తూరు జిల్లా గుడిపాల మండలం గొల్లమడుగు మలపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు.

Read more

హైద‌రాబాద్ ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు

హైదరాబాద్: హైదరాబాద్ బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్ఆలం పీఎస్‌ పరిధిలో ప్రైవేటు బస్సులో మంటలు వ్యాపించాయి. ఓ గ్యారేజ్‌లోని బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే

Read more

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఒకరు మృతి..మరో ఏడుగురికి గాయాలు అమరావతి: ఏపిలోని నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. కావలి మండలం గౌరవరం వద్ద ఓ ప్రైవేటు బస్సు

Read more