నేడు విద్యుత్‌ రంగంపై శ్వేత పత్రం విడుదల చేయనున్న ఏపి ప్రభుత్వం

అమరావతిః ఏపి ప్రభుత్వం ఈరోజు విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేయనుంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేయనున్నారు

Read more

దేశానికే దారిచూపే టార్చ్‌ బేరర్‌గా నిలిచింది మన తెలంగాణః మంత్రి కెటిఆర్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాలు అట్ట‌హాసంగా కొన‌సాగుతున్నాయి. ద‌శాబ్ది వేడుక‌ల్లో భాగంగా ఈరోజు తెలంగాణ విద్యుత్ విజ‌యోత్స‌వం, సింగ‌రేణి సంబురాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా

Read more