ప్రధాని మోడీ పసుపు బోర్డు ప్రకటనతో సంబరాలు చేసుకుంటున్న రైతులు

పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరింది. ఏళ్ల తరబడి కర్షకులు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. కళ్లు కాయలు కాచేలా చూస్తున్న అన్నదాతలను చివరకు కేంద్రం కరుణించింది.

Read more