నాందేడ్‌ ఆసుపత్రిలో 8 రోజుల్లో 108 మంది రోగుల మరణాలు

ముంబయిః మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ కారణాలతో రోగులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో 48 గంటల్లో 31 మరణాలు సంభవించిన విషయం

Read more