మైలార్​దేవ్​పల్లిలో పార్కు స్థలంఫై కన్నేసిన కబ్జా రాయుళ్లు

ఖాళీగా స్థలం కనిపిస్తే చాలు కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. రాత్రికిరాత్రే దానిని కబ్జా చేస్తున్నారు. ఇక రాజకీయ నేతలు బలంతో కబ్జా రాయుళ్ల కబ్జా లు ఎక్కువై పోతున్నాయి.

Read more