పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసిన రేవంత్ రెడ్డి

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించడం తో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ముఖ్యంగా తెలంగాణ లో రోజు రోజుకు బలం పెంచుకుంటుంది.

Read more