బీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. అలాగే బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం
Read more