ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ,

Read more