జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‌తో కానిస్టేబుల్ దుర్మరణం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విషాదం చోటచేసుకుంది. కాటారం మండల పరిధిలోని నస్తుర్‌పల్లిలో కరెంట్ షాక్‌తో కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి చెందాడు. నస్తుర్‌పల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని

Read more