నేటి నుంచి “జగనన్నకు చెబుదాం” ప్రారంభం

నేటి నుంచి ఏపీలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్‌ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు క్రమం తప్పకుండా అప్‌డేట్స్‌ అందించటం

Read more