ఇరాన్‌లో జంట పేలుళ్లు మా పనే..ఉగ్ర సంస్థ ఐఎస్‌ ప్రకటన

టెహ్రాన్: ఇరాన్‌లో జంట పేలుళ్లలో ఇప్పటి వరకు 84 మంది మరణించారు. కెర్మన్‌లో సులేమానీ సమాధివద్ద నివాళులర్పించేందుకు తరలివచ్చిన జన సమూహాన్నే లక్ష్యంగా చేసుకొని పాల్పడ్డ జంట

Read more