తొలి టీ20లో టీమిండియాదే బోణి

మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ బోణి కొట్టింది. మొహాలీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచులో ఆరు వికెట్ల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది.

Read more