జలవిద్యుత్తు కేంద్రం వద్దకు వెళ్లన్ను మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌ శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్దకు వెళ్లనున్నారు. ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో గురువారం రాత్రి పేలుళ్లు

Read more

జలవిద్యుత్తు కేంద్రంలో అగ్నిప్రమాదంపై సిఎం దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.

Read more