క్రీడ‌ల నుంచి సైన్స్ వ‌ర‌కు, దేశాన్ని మ‌హిళ‌లు గ‌ర్వంగా నిలుపుతున్నారుః రాష్ట్ర‌ప‌తి ముర్ము

న్యూఢిల్లీ: రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆమె త‌న ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు.

Read more