మ‌హాత్మా గాంధీ మ‌నుమ‌డు అరుణ్ గాంధీ క‌న్నుమూత‌

ముంబయిః మ‌హాత్మా గాంధీ మ‌నుమ‌డు అరుణ్ గాంధీ(89) క‌న్నుమూశారు. మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్‌లో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. గ‌త కొంత కాలం నుంచి ఆయ‌న అనారోగ్యంతో ఉన్నట్లు కుటుంబ‌స‌భ్యులు

Read more