కాల్పుల్లో మృతి చెందిన రైతు కుటుంబానికి కోటి, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించిన సీఎం
న్యూఢిల్లీ: ఈనెల 21వ తేదీన కన్నౌరి బోర్డర్ వద్ద జరిగిన కాల్పుల్లో మృతిచెందిన రైతు శుభ్కరణ్ సింగ్ కుటుంబానికి పంజాబ్ సీఎం భగవంత్మాన్ సింగ్ నష్టపరిహారాన్ని ప్రకటించారు.
Read more