పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన APSRTC

APSRTC పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. పదో తరగతి ఫైనల్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది.

Read more