నేడు తీరం దాటనున్న ‘బిపర్‌జోయ్’..74 వేల మంది తరలింపు

అప్రమత్తంగా కోస్ట్‌గార్డ్.. నౌకలు, హెలికాప్టర్ల మోహరింపు న్యూఢిల్లీః అతి తీవ్ర తుపానుగా మారి గుజరాత్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ‘బిపర్‌జోయ్’ నేడు తీరం దాటనుంది.

Read more