హైద‌రాబాద్ చేరుకున్న రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము..స్వాగతం పలికిన సీఎం

శీతాకాల విడిది కోసం రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము హైద‌రాబాద్ చేరుకున్నారు. ఈ క్ర‌మంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్ర‌ప‌తికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, సీఎం రేవంత్

Read more