నామినేషన్‌ చివరి రోజు ఈ అభ్యర్థులను మార్చిన బిజెపి, కాంగ్రెస్

హైదరాబాద్‌ః బిజెపి చివరి నిమిషంలో వేములవాడ, సంగారెడ్డి అభ్యర్థులను మార్చింది. తొలుత వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి తుల ఉమ, సంగారెడ్డి నియోజకవర్గానికి రాజేశ్వరరావు దేశ్‌పాండేకు టిక్కెట్ కేటాయించారు.

Read more