జగన్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ కమిటీని నియమించిన బీజేపీ..

జగన్ ప్రభుత్వంపై చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కమిటీని నియమించారు. ఈ కమిటీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయుల్లో సమస్యలను

Read more