ఇడుపులపాయ నుంచి బద్వేలు బయలేర్దిన సీఎం జగన్‌

వైఎస్సార్‌ జిల్లా: సీఎం జగన్ రెండు రోజు పర్యటనలో భాగంగా ఇడుపులపాయ నుంచి బద్వేలు బయలుదేరారు. బద్వేలులో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

Read more