అయోధ్యలో 2 అమృత్ భారత్, 6 వందే భారత్ రైళ్లకు ప్రధాని పచ్చ జెండా

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో పర్యటిస్తున్నారు. రామాలయం ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల పునర్నిర్మించిన అయోధ్య

Read more