బిఆర్ఎస్ పరిపాలనలో ఆటో డ్రైవర్లకు సాయం చేశారా?: మంత్రి పొన్నం
హైదరాబాద్ః అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరుగుతోంది. చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు.
Read more