అచ్యుతాపురం ప్రమాద ఘటన ఫై విచారం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామిక సెజ్‌ లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాహితీ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించి ఇద్దరు కార్మికులు మరణించారు.

Read more