ఏపీ టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం విడుదల చేసారు. ఈ ఏడాది మొత్తం 72.26 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

Read more