నేడు మహారాష్ట్రలో పర్యటించనున్న సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌: బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ ఈరోజు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మరఠ్వాడకు బయలుదేరుతారు. 11.15 గంటలకు

Read more