పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు పుంజుకున్నాయి. ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్ 409 పాయింట్లు లాభపడి 32,125 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 121 పాయింట్లు ఎగబాకి 9,414 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 75 వద్ద కొనసాగుతుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/