లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.32 సమయంలో సెన్సెక్ 235 పాయింట్లు లాభపడి 35,646 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 10,504 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/