లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.44 సమయంలో సెన్సెక్స్ 118 పాయింట్లు పెరిగి 41,424 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 12,217 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/