ప్రధాని ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్ మార్పు
కరోనా మాస్క్ తో మోడీ ఫొటో
New Delhi: మోడీ తన ట్విట్టర్ ప్రొఫైల్ చిత్రాన్ని మార్చేశారు.
మంగళవారం ఉదయం నుంచీ మోడీ ట్విట్టర్ లో కొత్త ప్రొఫైల్ పిక్చర్ కన్పిస్తోంది
కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలకు సూచనగా ఆయన తన ప్రొఫైల్ పిక్చర్ ను మార్చారు.
కొత్త ప్రొఫైల్ లో మోడీ గుడ్డతో చేసిన మాస్క్ ధరించిన చిత్రం ఉంది.
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com