లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

ముంబయిః స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 159 పాయింట్లు లాభపడి 63,328కి చేరుకుంది. నిఫ్టీ 61 పాయింట్లు పుంజుకుని 18,817కి పెరిగింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రపాయి మారకం విలువ రూ.82.12 వద్ద కొనసాగుతుంది.