నాగర్ కర్నూలులో విషాదం
ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Nagar kurnool: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో విషాదం చోటు చేసుకుంది.
మట్టిమిద్దె కూలిన సంఘటనలో ముగ్గురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులను హనుమంతరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, అనసూయమ్మగా గుర్తించారు. భారీ వర్షాల కారణంగానే మిద్దే కూలిందని చెబుతున్నారు.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/