అందరూ జాగ్రత్త పడాలి
మంత్రి ఆళ్ళ నాని
Amaravati: విశాఖపట్నంలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంత్రి ఆళ్ల నాటి మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.
నగరంలో పరిస్థితి పూర్తి అదుపులో ఉన్నట్లు తెలిపారు. అందరూ ఇంటికే పరిమితం కావాలని, అలా అయితేనే కరోనాను కట్టడి చేయడం సాధ్యమౌతుందని చెప్పారు.
భారత్ లో కరోనా మూడో దశకు చేరుకోవడానికి ముందే అందరూ జాగ్రత్త పడాలని కోరారు
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:. https://www.vaartha.com/telangana/