రాజీవ్‌ గాంధీ హత్య కేసు దోషి మృతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో విడుదలైన దోషి సంతాన్ తాజాగా మరణించారు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సంతాన్ తుదిశ్వాస విడిచారు.

Read more