వీడియో ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఉత్తరకాశీలోని సొరంగ బాధితులు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు క్షేమంగానే ఉన్నారు. టన్నెల్ లోపల ఉన్నవారి క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు

Read more