ఎమ్మెల్యే గిరిధర్‌ను పరామర్శించిన సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్..వైస్సార్సీపీ ఎమ్మెల్యే గిరిధర్‌ను పరామర్శించారు. గిరిధర్‌ తల్లి శివపార్వతి(68) గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు శ్యామలానగర్‌లో మద్దాలి గిరిధర్‌ నివాసంలో

Read more