నేడు మహారాష్ట్ర లో పర్యటించనున్న బీఆర్ఎస్ మంత్రులు

బీఆర్ఎస్ మంత్రులు నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో పద్మశాలీల ఆరాధ్య దైవం మారండేయ రథోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరగనున్నది. తెలంగాణ నుంచి వెళ్లి సోలాపూర్‌లో

Read more