నిజామాబాద్ జిల్లాలో దారుణం.. ఒకే కుటుంబంలో ఆరుగురు హత్య
స్నేహితుడే హత్య చేసినట్లుగా ఆరోపణలు హైదరాబాద్ః నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశారు. ఈ దారుణానికి పాల్పడింది స్నేహితుడేనని తెలుస్తోంది.
Read more