దుర్గాదేవిగా, మహిషాసుర మర్దనిగా అమ్మవారి దర్శనం

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు Vijayawada: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. శనివారం అమ్మవారు రెండు అంకరణలలో దుర్గాదేవిగా, మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చాన్నారు.

Read more