ఏపీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన జగన్ సర్కార్

ఏపీ సర్కార్..రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ గురువారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం 897 పోస్టులతో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

Read more