లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

114 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఉదయం నుంచి తీవ్ర ఒడిదుడుకులకు గురైనప్పటికీ చివరకు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్114 పాయింట్లు లాభపడి 59,106కి పెరిగింది. నిఫ్టీ 38 పాయింట్లు పుంజుకుని 17,398 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.35 వద్ద కొనసాగుతుంది.