లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 98 పాయింట్లు లాభపడి 51,629 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 15,201 వద్ద ట్రేడతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.81 వద్ద కొనసాగుతుంది.