జామియా యూనివర్సిటీకి నేడు ఎన్హెచ్ఆర్సీ
సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, పోలీసుల లాఠీచార్జి వంటి అంశాలపై ఈ బృందం విచారించనుంది న్యూఢిల్లీ: జామియా యూనివర్సీటీలో నేడు జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బృందం
Read moreసీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, పోలీసుల లాఠీచార్జి వంటి అంశాలపై ఈ బృందం విచారించనుంది న్యూఢిల్లీ: జామియా యూనివర్సీటీలో నేడు జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బృందం
Read moreహైదరాబాద్: దిశ అత్యాచారం కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా విచారణ నిమిత్తం హైదరాబాద్కు
Read moreమహబూబ్నగర్: షాద్నగర్ చటాన్ పల్లి వద్ద దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు జాతీయ మానవ
Read moreవివరాలు కోరిన మానవ హక్కుల సంఘం న్యూఢిల్లీ: దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతోనే తాము
Read moreహైదరాబాద్: ఆర్టీసి కార్మికులు “ఛలో ట్యాంక్బండ్” కార్యక్రమంలో జరిగిన ఆందోళనను జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఆ ఆందోళనలో గాయపడ్డవారి ఫోటోలు, పేర్లు,
Read moreలక్నో: ఉత్తరప్రదేశ్లో అమానుషం చోటు చేసుకుంది. గజియాబాద్ బాబూఘర్లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. తండ్రి, బంధువులు కలిసి మహిళను విక్రయించారు. బాధితులరాలిని కొనుగోలు చేసిన వ్యక్తి
Read moreన్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీచేసింది. విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో వసతుల లేమితో ప్రాణాలు కోల్పోవడంపై నోటీసులు జారీ చేసింది.
Read moreచెన్నై: తమిళనాడు రాష్ట్రంలో తూత్తుకూడిని జాతీయ మానవహక్కుల కమీషన్(ఎన్హెచ్ఆర్సి) సభ్యులు సందర్శించారు. ఇటీవల జరిగిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సభ్యులు తూత్తుకుడి కలెక్టర్తో సమావేశమయ్యారు. తదనంతరం ఆస్పత్రిలో చికిత్స
Read moreఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. ఉన్నావో శాసనసభ్యుడు, అతనితో సహా సోదరుడితో సామాహిక అత్యాచారం సంఘటనకు సంబంధించి ఈ నోటీసులను పంపింది.
Read moreఉత్తరప్రదేశ్: రాయ్బరేలీ ఎన్టీపిసీ పేలుడు ఘటనలో జాతీయ మానవ హక్కుల కమీషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. పేలుడు ఘటనపై నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని సూచించింది.
Read moreన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోరఖ్పూర్ ‘చిన్నారుల మృతి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమీషన్ స్పందించింది. ఈ కేసులో యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Read more