हिन्दी | Epaper
ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు

Budget 2025 : బడ్జెట్లో వేతన జీవులకు భారీ ఊరట..?

Sudheer
Budget 2025 : బడ్జెట్లో వేతన జీవులకు భారీ ఊరట..?

వేతన జీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025 బడ్జెట్‌లో వారికి భారీ ఊరట దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి వేతన జీవుల ఆదాయ పన్ను భారం తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వార్షిక ఆదాయం రూ.10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలనే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని సమాచారం. ఈ మార్పు అమలులోకి వస్తే మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరటగా మారనుంది. వేతన జీవులకు దీని ద్వారా ఉపాధి భారం తగ్గి, సొమ్మును ఇతర అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం లభిస్తుంది.

ఇదే కాదు రూ.15లక్షల నుంచి రూ.20లక్షల మధ్య వార్షిక ఆదాయానికి కొత్తగా 25% పన్ను శ్లాబ్ తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోంది. ప్రస్తుతం రూ.15లక్షల పైబడిన ఆదాయానికి 30% పన్ను విధిస్తుండగా, కొత్తగా 25% శ్లాబ్ అమలులోకి వస్తే, ఆ వర్గానికి కూడా కొంత ఊరట లభించవచ్చు. పన్ను మినహాయింపులతో పాటు, బడ్జెట్‌లో కొత్త పెట్టుబడులు, ఉపాధి కల్పన, సబ్సిడీలకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశాలు ఉన్నాయి. మధ్య తరగతి వేతన జీవులు తమ బడ్జెట్ ప్లాన్‌లో కీలక మార్పులు చేసుకునేలా ఈ మార్పులు ఉపయోగపడతాయి.

ఈ మార్పులు అమలులోకి వస్తే.. ఆదాయ పన్ను వ్యవస్థ మరింత సరళంగా మారనుంది. దేశంలోని వివిధ వర్గాలకు ఈ బడ్జెట్ ఎంతవరకు న్యాయం చేస్తుందనేది ఫిబ్రవరి 1న వెల్లడవుతుంది. అయితే, వేతన జీవులకు ఊరట కలిగించాలనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న వార్తలు దేశవ్యాప్తంగా సానుకూలతను తెచ్చాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విదేశీ ఉత్పత్తులపై భారత్ వివక్ష చూపుతోంది: చైనా

విదేశీ ఉత్పత్తులపై భారత్ వివక్ష చూపుతోంది: చైనా

దేశంలో విక్రయించే కోడిగుడ్లు పూర్తిగా సురక్షితం

దేశంలో విక్రయించే కోడిగుడ్లు పూర్తిగా సురక్షితం

అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్

అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్

నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో డీఎస్పీపై కత్తితో దాడి

నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో డీఎస్పీపై కత్తితో దాడి

పొగమంచు కారణంగా మోదీ హెలికాప్టర్ వెనక్కి మళ్లింపు

పొగమంచు కారణంగా మోదీ హెలికాప్టర్ వెనక్కి మళ్లింపు

‘హదీ’ హత్యపై గర్ల్ ఫ్రెండ్ కు షేర్ చేసిన నిందితుడు

‘హదీ’ హత్యపై గర్ల్ ఫ్రెండ్ కు షేర్ చేసిన నిందితుడు

కస్టమర్లకు బిగ్ అలర్ట్..

కస్టమర్లకు బిగ్ అలర్ట్..

ఢిల్లీ స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు.. కాలుష్యంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఢిల్లీ స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు.. కాలుష్యంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

మదిని దోచే తాజ్ మహల్ ను కమ్మేసిన పొగమంచు.. నిరాశతో టూరిస్టలు
1:38

మదిని దోచే తాజ్ మహల్ ను కమ్మేసిన పొగమంచు.. నిరాశతో టూరిస్టలు

చిన్నారిపై మాజీ జిమ్ ట్రైనర్ దాడి, బాలల కమిషన్ స్పందన
2:28

చిన్నారిపై మాజీ జిమ్ ట్రైనర్ దాడి, బాలల కమిషన్ స్పందన

స్టార్‌బక్స్‌ CTOగా ఆనంద్‌ వరదరాజన్‌

స్టార్‌బక్స్‌ CTOగా ఆనంద్‌ వరదరాజన్‌

ఎంతకు తెగించారురా.. భీమా డబ్బు కోసం తండ్రిని హతమార్చిన కుమారులు

ఎంతకు తెగించారురా.. భీమా డబ్బు కోసం తండ్రిని హతమార్చిన కుమారులు

📢 For Advertisement Booking: 98481 12870